స్వచ్ఛతలో భాగస్వామ్యం అవుదాం

65பார்த்தது
స్వచ్ఛతలో భాగస్వామ్యం అవుదాం
పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛతా హీ సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వచ్ఛతలో భాగస్వామ్యం అవుదామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో విగ్రహాలను మనం ఏ చెరువులో వేసినామో ఆ చెరువులోని గణేష్ నిమజ్జనం వ్యర్థాలను తొలగించిన తరువాతనే గణేష్ ఉత్సవాలకు పరిపూర్ణత వస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி