రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవో సమావేశం

61பார்த்தது
రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవో సమావేశం
కోహీర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవో భారతి గురువారం సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితా పై ఈనెల 21వ తేదీ వరకు అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు. 26వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి అభ్యంతరాలు పరిష్కరిస్తామని చెప్పారు. 28వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி