సదాశివపేట ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు

51பார்த்தது
సదాశివపేట ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశాల మేరకు సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం పరిశీలించారు. రెండు రోజుల్లో డయాలసిస్ కేంద్రం పనులు పూర్తి చేసేలా చూడాలని సూపరింటెండెంట్ విజయ శంకర్ ను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி