ఇంటర్మీడియట్ త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలి

85பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఇంటర్మీడియట్ త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి పరీక్షలకు హాజరుకావాలని, తల్లిదండ్రులు విద్యార్థులు చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி