21వ తేదీన తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి : డీఈఓ

55பார்த்தது
21వ తేదీన తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి : డీఈఓ
పాఠశాలల్లో ఈనెల 21వ తేదీన తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ప్రకటనలో తెలిపారు. సమావేశంలో పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల హాజరుపై చర్చించాలని పేర్కొన్నారు. సమావేశ వివరాలను మండల విద్యాధికారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி