భారత రాజ్యాంగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

290பார்த்தது
భారత రాజ్యాంగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మిబాయి రవీందర్ నాయక్ సర్పంచ్ లు మనోహర్ సాయిలు నారాయణఖేడ్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సింలు కురుమ తెరాసవి నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్ కంగ్టి మండల యువ నాయకులు పవన్ పటుల్ పార్టీ నాయకులు తుకారాం సర్దార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி