విద్యార్ధులతో కలెక్టర్ శశాంక ప్రమాణం

71பார்த்தது
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదినం - పచ్చదినం కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ శశాంక సోమవారం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. స్వచదనం పచ్చదనం పై విద్యార్థులకు అవగాహన కల్పించి, చుట్టూ పరిసర ప్రాంతాల్లో స్కూల్ ఇంటి చుట్టూ, ఏ ప్రాంతాల్లో అయినా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్ధుల తో, ప్రమాణం చేయించారు.

தொடர்புடைய செய்தி