నగర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి- ఎమ్మెల్యే

69பார்த்தது
నగర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి- ఎమ్మెల్యే
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, మున్సిపాలిటీకి వచ్చే ప్రతీ పైసా నగరాభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో కమిషనర్ మంద మకరంద్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி