టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన పూర్వ ఎన్ఎస్ నాయకులు

80பார்த்தது
టీపీసీసీ అధ్యక్షుడిని సన్మానించిన పూర్వ ఎన్ఎస్ నాయకులు
టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని పూర్వ ఎన్ఎస్ యుఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మహేష్ కుమార్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడ్ల నాగరాజు, జీవి రామకృష్ణ, శంకర్ నాయక్, రాజేందర్ రెడ్డి, రాంభూపాల్, హరిబాబు, మనోహర్, చింటూ, రామకృష్ణ తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி