నూతన కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ కు స్థలం కేటాయించాలి

50பார்த்தது
నూతన కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ కు స్థలం కేటాయించాలి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం సిపిఐ ఆధ్వర్యంలో అదనము కలెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిబిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ మాట్లాడుతూ నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్ స్థలాన్ని కేటాయించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు హనుమాన్లు నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி