సిర్నాపల్లి ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ

64பார்த்தது
సిర్నాపల్లి ఎంపీపీఎస్ పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో గురువారం ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో ముచ్చటించి విద్యా బోధన తీరుతెన్నులను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు మెరుగైన విద్యా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

தொடர்புடைய செய்தி