కేశపూర్ లో రైతుల సంబరాలు

53பார்த்தது
కేశపూర్ లో రైతుల సంబరాలు
నిజామాబాద్ రూరల్ మండలం కేసాపురం గ్రామంలో రైతులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక మునుపు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో గురువారం నుంచి రుణమాఫీ కానున్న తరుణంలో రైతులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి, భూపతిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని టపాకాయలు కాల్చారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி