పసుపు వాగువద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

50பார்த்தது
పసుపు వాగువద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
బోధన్ పట్టణ శివారులో పసుపు వాగు వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఆదివారం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాకాసి పేట్, శక్కర్ నగర్ లల్లో ప్రతిష్టించిన వినాయకులు ఈరోజు నిమజ్జనం చేసే క్రమంలో అధికారులు వినాయక నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.

தொடர்புடைய செய்தி