అర్జీయూకేటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తా: ఎమ్మెల్యే

79பார்த்தது
అర్జీయూకేటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్తా: ఎమ్మెల్యే
బాసర అర్జీయూకేటి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. అర్జీయూకేటి లో గత నాలుగు రోజుల నుంచి విద్యార్థులు సమస్యలపై నిరసనలు తెలుపుతున్నారని, వారి సమస్యలను, డిమాండ్లను సీఎంకు వివరించడానికి హైదరాబాద్ బయలుదేరినట్లు ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி