నీట మునిగిన వైకుంఠదామం

71பார்த்தது
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురిసన భారీ వర్షాలకు భైంసాలోని గుండేగాం గ్రామంలో గల వైకుంఠదామం ఆదివారం నీట మునిగింది. భారీ వర్షాలకు గ్రామంలోని పంట పొలాలు సైతం నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమను ఆదుకోవాలని రైతులు, గ్రామస్థులు అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி