విద్యార్థులు ఆందోళన చెందొద్దు మేం ఉన్నాం: కోదండరాం

58பார்த்தது
నిర్మల్ జిల్లా బాసర అర్జీయూకేటీలో గత నాలుగు రోజులుగా విద్యార్ధులు పలు డిమాండ్లతో చేస్తున్న ఆందోళనకు తెలంగాణ జన సమితి పార్టీ (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం శనివారం స్పందించారు. విద్యార్థులు ఆందోళన చెందొద్దు మేము అండగా ఉంటామని మీ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నానని వీడియో పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி