భైంసాలో వినాయకుడికి పూజలు నిర్వహించిన ఎస్పీ

51பார்த்தது
భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి శనివారం ఎస్పీ జానకీ షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ పూజాకు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలని కొరరు. నిమజ్జనం సమయంలో జాగ్రతలు పాటించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி