ఉత్సాహంగా గణనాథులుకు నిమజ్జనం

54பார்த்தது
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గడ్డేన్న వాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం పట్టణ వాసులు గణనాథులుకు నిమజ్జనాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. దీంతో ప్రాజెక్టు వద్ద భక్తులతో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం ఇంట్లో స్థాపించిన గణపతి విగ్రహాలను భాజా భజంత్రీలతో ప్రాజెక్టు దగ్గర తీసుకొచ్చి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி