వంట పాత్రల కొనుగోలుకు నిధులు విడుదల

50பார்த்தது
వంట పాత్రల కొనుగోలుకు నిధులు విడుదల
నల్గొండ: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకానికి అవసరమయ్యే వంట పాత్రల కొనుగోలుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూలుకు 10 వేల నుంచి 25 వేలు కేటాయించింది. మొత్తంగా 23. 76 కోట్ల ను విడుదల చేసింది. ఈ పథకం నిర్వహణ కోసం 23 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకునేందుకు డిఈఓ లకు అనుమతినిచ్చింది.

தொடர்புடைய செய்தி