బుద్ధ వనం సందర్శించిన భూటాన్ అధికారులు

73பார்த்தது
బుద్ధ వనం సందర్శించిన భూటాన్ అధికారులు
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ బుద్ధవనాన్ని భూటాన్ దేశపు పోలీస్ అధికారుల బృందం శనివారం సందర్శించారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, బుధవారం ప్రత్యేక అధికారి ప్రకాష్ రెడ్డి తెలిపారు. భూటాన్ పోలీస్ శాఖ డిప్యూటీ చీఫ్ (ఫైనాన్స్) వాంగ్ చుక్లా, పోలీస్ ఉన్నతాధికారి ఉగ్వేన్ రిగ్ జిన్ నేతృత్వంలో ఆరుగురు సందర్శించారు.

தொடர்புடைய செய்தி