ప్రారంభమైన వారోత్సవాలు

58பார்த்தது
ప్రారంభమైన వారోత్సవాలు
డిండి: సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు శుక్రవారం కందుకూరులో ప్రారంభమయ్యాయి. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర పోరాట గాథను నేటి తరానికి వివరిస్తూ, అమరవీరుల స్మారక స్థూపాలకు నివాళులర్పిస్తూ ఎర్రదండు ముందుకు కదులుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, మైనొద్దీన్, కనకాచారి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி