దొంగను పట్టుకున్న యువకులు

50பார்த்தது
దొంగను పట్టుకున్న యువకులు
భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరిలో సోమవారం సాయంత్రం శ్రీ దుర్గామాత ఆలయంలో గంటలు చోరీ చేస్తుండగా స్థానిక యువకులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దొంగ వద్ద ఇంకా ఇతర గుళ్ళ వద్ద చోరీ చేసినా నాలుగు గంటలు లభించాయి. తరచు గుళ్ళల్లో గంటలు విలువైన వస్తువులు దొంగతనానికి గురవుతున్నట్లు గుడి నిర్వహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி