విద్యుత్ షాక్ తో నాలుగు గేదెలు మృతి

82பார்த்தது
విద్యుత్ షాక్ తో నాలుగు గేదెలు మృతి
విద్యుత్ షాక్ తో నాలుగు గేదెలు మృతి చెందిన సంఘటన నారాయణఖేడ్ మండలం మంగళ్ పేట గ్రామ శివారులో ఆదివారం జరిగింది. గాండ్ల సతీష్ 20 గేదెలను మేపేందుకు తీసుకెళ్లాడు. డిపో సమీపంలోని వ్యవసాయ పొలాల్లో మేస్తుండగా ఎర్తింగ్ వైరు తగిలి నాలుగు గేదెలు మృతి చెందినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி