నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు

66பார்த்தது
నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు
వర్షాల నేపథ్యంలో నేడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కొరకు ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి అవసరమైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నం. 08736 25050ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி