మంచిర్యాల: ఒక్కొక్కరు ఐదుగురు విద్యార్థులను దత్తత తీసుకోవాలి

74பார்த்தது
మంచిర్యాల: ఒక్కొక్కరు ఐదుగురు విద్యార్థులను దత్తత తీసుకోవాలి
ఒక్కో ఉపాధ్యాయుడు వెనుకబడిన ఐదుగురు విద్యార్థులను దత్తత తీసుకుని వారి అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మంచిర్యాల కలెక్టర్ కుమారి దీపక్ శుక్రవారం పేర్కొన్నారు. డీఎస్సీ 2024లో నియామకమైన ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉందని, విద్యార్థుల భవిష్యత్తులో నిర్దేశించేది ఉపాధ్యాయులేనని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி