బీసీ కులగణనపై హైకోర్టు తీర్పు పట్ల హర్షం

60பார்த்தது
రాష్ట్రంలో బీసీ కులగణన మూడు నెలల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం పట్ల జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల పట్టణంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో ఎన్నో ఏళ్ల బీసీల కల నెరవేరబోతోందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி