పదవ తరగతిలో 10/10 సాధించిన విద్యార్థులకు సన్మానం

570பார்த்தது
పదవ తరగతిలో 10/10 సాధించిన విద్యార్థులకు సన్మానం
ఇటీవల వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో 10/10 జిపిఎ సాధించిన పెరిక విద్యార్థులకు బూదఖుర్థు పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో బూదఖుర్థు గ్రామంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా జిల్లా జెడ్ పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, పురగిరి క్షత్రియ పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అద్యక్షుడు ఆకిరెడ్డి శంకర్ హజరై విద్యార్థులను ఘనంగా సన్మానించి ముందు భవిష్యత్ లో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు.

தொடர்புடைய செய்தி