రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు

65பார்த்தது
రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తికి గాయాలు
మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్-2 గద్దెపై గుర్తు తెలియని వ్యక్తి కింద పడగా కుడివైపు నుదుటిపై బలమైన గాయమవ్వగా పోలీసులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వ్యక్తి వివరాలు తెలిసినచో మంచిర్యాల జిఆర్పి ఎస్ఐ ఏ మహేందర్ కి తెలియజేయగలరన్నారు. Phone. No. 8712658596, 9701112343.

தொடர்புடைய செய்தி