ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ

1540பார்த்தது
ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ
మంచిర్యాల ఎసిసి లోని బుధవారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది. మాట్లాడుతూ ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ ఈనెల 6 తారీకు వరకు కొనసాగుతుందని చెప్పారు. దివ్యాంగులకు మహిళలకు ప్రత్యేక లైను ఏర్పాటు చేశామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

டேக்ஸ் :