భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర

82பார்த்தது
భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర
చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక నవరాత్రి సందర్భంగా ప్రతిష్టించిన గణనాధునికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ నిమజ్జనం శోభాయాత్రను చేపట్టారు. పట్టణంలోని పురవీధుల గుండా డీజే పాటలతో నృత్యాలు చేస్తూ గణనాథుని శోభాయాత్ర ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி