రామకృష్ణాపూర్ లో 13 మంది డిజె యజమానుల బైండోవర్

55பார்த்தது
రామకృష్ణాపూర్ లో 13 మంది డిజె యజమానుల బైండోవర్
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 మంది డిజే యజమానులను తాసిల్దార్ సతీష్ ముందు బైండోవర్ చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు డీజేలు ఉపయోగించవద్దని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி