దేశ రక్షణలో జవాన్ల సేవలు వెలకట్టలేనివి

81பார்த்தது
దేశ రక్షణలో జవాన్ల సేవలు వెలకట్టలేనివి
దేశ రక్షణలో జవాన్ల సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రమేష్ అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 28 వార్డులోని దుర్గామాత మండపం వద్ద ఉత్సవ కమిటీ నిర్వాహకులు దేశం కోసం సేవలందిస్తున్న ఆర్మీ జవాన్ గుండా శ్రీనివాసరావు ను అభినందించారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు నిద్రాహారాలు మాని విధులు నిర్వహిస్తారన్నారు. వారి సేవలను ఎప్పటికప్పుడు స్మరించుకోవాలని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி