రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

51பார்த்தது
ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి రైతులను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రుణమాఫీ విషయంలో తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ చాలా మంది రైతులకు రుణమాఫీని ఎగగొట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி