100 మందికి గ్యాస్ సబ్సిడీ పత్రాల అందజేత

81பார்த்தது
100 మందికి గ్యాస్ సబ్సిడీ పత్రాల అందజేత
బెల్లంపల్లి మండలం బుచ్చయ్య పల్లి గ్రామపంచాయతీలో వందమందికి అభయహస్తం గ్యారంటీ పథకంలో భాగంగా గ్యాస్ సబ్సిడీ పత్రాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీలత, అంగన్వాడి టీచర్ మల్లీశ్వరి లబ్ధిదారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி