దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొనాలి

71பார்த்தது
దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొనాలి
చిన్నచింతకుంట మండలం దమగ్నపూర్ గ్రామంలో ఆదివారం జరిగే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్బంగా మక్తల్ నియోజవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ ప్రజాప్రతినిధులు దశదిన కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

தொடர்புடைய செய்தி