ఈర్లదిన్నెలో పర్యటించిన ఎన్ఎల్ఎం టీం సభ్యులు

81பார்த்தது
ఈర్లదిన్నెలో పర్యటించిన ఎన్ఎల్ఎం టీం సభ్యులు
అమరచింత మండలం ఈర్లదిన్నెలో శుక్రవారం నేషనల్ లెవెల్ మానిటరింగ్ (ఎన్ఎల్ఎం) టీం సభ్యులు పర్యటించారు. ఎన్ఆర్ఈజీఎస్, ఎసోచీ, పెన్షన్స్ స్కీములపై ఆరా తీశారు. జరిగిన పనులను ఇన్ టైంలో రికార్డు అప్లోడ్ చేయాలని ఎన్ఎల్ఎం చీఫ్ అకౌంటెంట్ పాటిల్, దేశ్పాండే సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ఉమాదేవి, అడిషనల్ పిడి నాగేంద్రం, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీవో, ఏపీవో, ఏపీఎం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி