ఎల్లమ్మ ఆలయంలో నిలిచిన వరద నీరు

51பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. ఆలయం మొత్తం వరద నీటితో నిండిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. వరద నీటిని వెంటనే తొలగించాలని, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డిని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி