మహబూబ్ నగర్: నేడు పీయూలో తైక్వాండో.. 21న కబడ్డీ ఎంపికలు

79பார்த்தது
మహబూబ్ నగర్: నేడు పీయూలో తైక్వాండో.. 21న కబడ్డీ ఎంపికలు
అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ 19, 21 తేదీల్లో పీయూలో నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీనివాసులు తెలిపారు. శనివారం తైక్వాండో పురుషులకు, 21 న కబడ్డీలో స్త్రీ, పురుషులకు ఎంపికలు ఉంటాయని, 17-25 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు అర్హులని, ఎంపికైన తైక్వాండో జట్టు గురునానక్ దేవ్, కబడ్డీ జట్టు అలగప్వా యూనివర్సిటిలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎస్ఎస్సి మెమో, బోనఫైడ్ తో హాజరు కావాలన్నారు.

தொடர்புடைய செய்தி