మహిళలకు అభయహస్తం బాండ్లు పంపిణీ

70பார்த்தது
మహిళలకు అభయహస్తం బాండ్లు పంపిణీ
టేకులపల్లి మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మహిళలకు అభయ హస్తం బాండ్లను జిపి సెక్రెటరీ, కాంగ్రెస్ నాయకులు కలిసి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలకు 500 కే ఎల్పిజి సిలిండర్ అందించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందని, దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఆర్థిక భారం పడకూడదని అందులో భాగంగానే పథకం అమలు చేసిందన్నారు.

தொடர்புடைய செய்தி