ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం

79பார்த்தது
ఇసుక ట్రాక్టర్ల స్వాధీనం
కొత్తగూడెం బస్టాండు సమీపంలోని భవన నిర్మాణానికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను వన్ టౌన్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కీ తరలించారు. అనుమతులపై యజమానిని ఆరా తీస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటావని తెలిపారు.

தொடர்புடைய செய்தி