గ్రంథాలయానికి పుస్తకాలు అందజేత

54பார்த்தது
గ్రంథాలయానికి పుస్తకాలు అందజేత
పాల్వంచలోని బొల్లేరుగూడెంలో స్థానిక గ్రంథాలయానికి వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, కుర్చీలను శుక్రవారం 800 మెగా వాట్స్ సేవాసమితి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ వన్ ప్రిపరేషన్ మెటీరియల్స్ ను గ్రంథాలయంలో అందజేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో 800 మెగా వాట్స్ సేవా సమితి బాధ్యులు కిరణ్ కుమార్, ప్రసాద్, వేణు, యాస్మిన్, నరేందర్, వరికూటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி