సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ర్యాలీ

67பார்த்தது
కొత్తగూడెంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ పట్టణంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ఉద్యోగులు పోస్టాఫీసు సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. హామి మేరకు పర్మినెంట్ చేయాలంటూ నినాదాలు చేశారు. అధ్యక్షుడు మాట్లాడుతూ 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు తెలంగాణా రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని వేచిచూసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు.

தொடர்புடைய செய்தி