ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం

545பார்த்தது
ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ప్రజాదళం, గళం, బలం అని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా  నాగేశ్వరరావు అన్నారు. భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం అశ్వారావుపేటలోని మూడు రోడ్ల ప్రధాన కూడలిలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపీ, వైస్ ఎంపీపీ, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி