సీహెచ్ సీ కార్మికులకు పెండింగులో ఉన్న వేతనాలు చెలించాలి

52பார்த்தது
సీహెచ్ సీ కార్మికులకు పెండింగులో ఉన్న వేతనాలు చెలించాలి
అసిఫాబాద్ సీహెచ్సీ హాస్పిటల్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్లో ఉన్న 3నెలల వేతనాలతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించి ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ కొమురంభీం జిల్లా అధ్యక్షులు టీ. దివాకర్ డిమాండ్ చేశారు. సోమవారం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. అధికారులు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி