అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇప్పించండి

62பார்த்தது
అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇప్పించండి
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇప్పించాలని సీనియర్ జర్నలిస్ట్ దీకొండ సంజీవ్ కుమార్ పాత్రికేయులతో కలిసి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లస్థలాలు రాక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్తులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా చూడాలని ఎమ్మార్ తహసిల్దార్ రామ్మోహన్ రావుని కోరారు.

தொடர்புடைய செய்தி