జైత్ పూర్ బ్రిడ్జ్ వద్ద కూరుకుపోయిన రోడ్డు

64பார்த்தது
జైత్ పూర్ బ్రిడ్జ్ వద్ద కూరుకుపోయిన రోడ్డు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం జైత్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జి పక్కన రోడ్డు కూరుకుపోయింది. దీంతో ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షం మరింత పెరిగితే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం లేకపోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி