సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే మట్టా

58பார்த்தது
సత్తుపల్లి పట్టణంలోని డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రాంతంలో చెత్తాచెదారం, గడ్డితో నిండిపోయిందని దళిత సంఘం నాయకులు ఎమ్మెల్యే మట్టా రాగమయికి తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి విగ్రహ పరిసర ప్రాంతాల్లో పనులు ముమ్మరం చేశారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకి దళిత సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி