సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలన

75பார்த்தது
సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామం వద్ద సీతారామ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. టన్నెల్ లోపలికి వెళ్లిన మంత్రి, పనులు ఎంతవరకు జరిగింది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు

தொடர்புடைய செய்தி