మధిరలో ప్రకృతి వనాలు అస్తవ్యస్తం

67பார்த்தது
మధిరలో ప్రకృతి వనాలు అస్తవ్యస్తం
ఖమ్మం జిల్లా మధిర మండలంలో ప్రజల సౌకర్యార్థం ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పార్కులను కేటాయిస్తే నేడు పట్టణ ప్రకృతి వనాలు చెత్తా చెదారం, మురుగు నీరుతో నిండిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி