ఖమ్మం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి శుక్రవారం నగరంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేయడానికి వెళ్లనున్నారు.